Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

జయప్రదకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన కోర్టు

2019లో మాజీ ఎంపీ జయప్రదపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. మొదటి కేసు ఏప్రిల్‌ 18, 2019 న, రాంపూర్‌లోని కామ్రీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పిపారియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో వీడియో నిఘా బృందం ఇన్‌ఛార్జ్‌ కుల్దీప్‌ భట్నాగర్‌ నమోదు చేశారు. స్వర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నూర్‌పూర్‌ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ మేజిస్ట్రేట్‌ నీరజ్‌ కుమార్‌ 2019 ఏప్రిల్‌ 19న రెండో కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img