Friday, April 26, 2024
Friday, April 26, 2024

మంచి పథకాన్ని కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారు : కొడాలి నాని

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్రంలో ‘వన్‌ టైం సెటిల్‌మెంట్‌ స్కీం’ (ఓటీఎస్‌)ను అమలు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. గృహనిర్మాణ శాఖ నుంచి రుణం తీసుకొని ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా హక్కు కల్పిస్తున్నామని స్పష్టంచేశారు. హక్కు లేక ఇళ్లను తక్కువకు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి ఓటీఎస్‌ ద్వారా సీఎం తప్పిస్తున్నారని చెప్పారు. ఇలాంటి మంచి పథకాన్ని కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img