Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది.వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కోసం 2500కి పైగా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు, రెండో డోసు అందిస్తున్నారు. ఏపీలో ఇప్పటివరకు 2.93 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img