Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

35కు పైగా పథకాలను రద్దు చేశారు

: చంద్రబాబు
క్షత్ర స్థాయిలో బీసీ నాయకత్వాన్ని పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.టీడీపీ బీసీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వైసీపీ అణచివేస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ అమలు చేసిన 35కు పైగా పథకాలను రద్దు చేశారన్నారు. బీసీ జనగణనలోనూ వివక్ష చూపుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img