Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఏపీలో కొత్తగా 137 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 31,855 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 137 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారినపడి విశాఖపట్నంలో ఒకరు మరణించారు. కరోనా నుంచి నిన్న 189 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,705 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img