Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మానవహక్కుల కమిషన్‌ ఏర్పాటుపై కేసు విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మానవహక్కుల కమిషన్‌ ఏర్పాటుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. మానవ హక్కుల కమిషన్‌ అమరావతిలో ఏర్పాటు చేయాలని గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చారని, ఇటీవల క్యాబినెట్‌ మానవహక్కుల కమిషన్‌ను కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. క్యాబినేట్‌ తీర్మానంతో నోటిఫికేషన్‌ను మారుస్తున్నామని, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేస్తుందని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది.కేసు విచారణను నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img