Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాజధాని విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా మాట్లాడటం సరికాదు

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
రాజధాని కోసం 250 మంది బలిదానమయ్యారని, రాజధాని విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా మాట్లాడటం సరికాదని మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.అమరావతి రాజధాని ఉండాలని ప్రజలంతా భావిస్తున్నారని, అందుకే మహాపాదయాత్ర అందరి మద్దతుతో చాలా బాగా కొనసాగుతోందని తెలిపారు. మహాపాదయాత్రకు రాళ్లేస్తారని ప్రభుత్వం అందని…అయితే ప్రజలు పూలవర్షం కురిపిస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img