Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాష్ట్రంలో పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టులపై సీఎస్‌ సమీక్ష

రాష్ట్రంలోని పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టులపై సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులు వాటి ప్రగతిని ప్రాజెక్టుల వారీగా సీఎస్‌ సమీక్షించారు. కోటిపల్లి-నర్సాపురం, నడికుడి-శ్రీకాళహస్తి, గుంతకల్లు-గుంటూరు, కడప-బెంగుళూర్‌ రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై, అలాగే నిడదవోలు-భీమవరం, భీమవరం-విజయవాడ రైల్వే లైను డబ్లింగ్‌ మరియు విద్యుదీకరణ పనులపైనా, పలు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి లు (ఆర్‌ఓబి)లో నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img