Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రైల్వే శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ

కుప్పంలో వందే భారత్‌ రైలు ఆపాలంటూ రైల్వే మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ లేఖను వందేభారత్‌ రైలు చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌కు టీడీపీ నేతలు అందించారు. 3 రాష్ట్రాల కూడలిలో కుప్పం సెంటర్‌గా ఉందని లేఖలో చంద్రబాబు తెలిపారు. ద్రావిడ వర్సిటీ , పీఈఎస్‌ మెడికల్‌, ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులు.. నిత్యం కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, కుప్పంలో రైలు ఆగితే అందరికీ ఉపయోగమని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img