Thursday, May 9, 2024
Thursday, May 9, 2024
Homeఅనంతపురం

అనంతపురం

వాడ వాడల ఇండియా కూటమి విస్తృత ప్రచారం

ప్రజల ఆరోగ్యం కోసం డంపింగ్ యార్డ్ తరలిస్తాం …అనంతలో మౌలిక వసతులు కల్పించడమే మా లక్ష్యం…ఇండియా కూటమి సిపిఐ అనంత అర్బన్ అభ్యర్థి జాఫర్ విశాలాంధ్ర - అనంతపురం వైద్యం : అనంత ప్రజల...

పేద ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం : రోటరీ క్లబ్

విశాలాంధ్ర - ధర్మవరం : పేద ప్రజలకు సేవ చేస్తూ, వారికి కంటి వెలుగును ప్రసాదించడమే మా రోటరీ క్లబ్ యొక్క లక్ష్యము అని అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి డి. నాగభూషణ,...

సజావుగా జరిగిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డివిశాలాంధ్ర - ధర్మవరం : పోస్టల్ బ్యాలెట్ ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం జరిగిందని ఈ ప్రక్రియ సజావుగా కొనసాగించడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి...

మానవత్వం పునాదులపై వెలిసినదే రెడ్ క్రాస్ సంస్థ

ధర్మవరం టౌన్ రెడ్ క్రాస్ చైర్మన్. డాక్టర్. నరసింహులువిశాలాంధ్ర : ధర్మవరం:: మానవత్వం పునాదులపై వెలిసినదే రెడ్ క్రాస్ సంస్థ అని ధర్మవరం టౌన్ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ నరసింహులు తెలిపారు....

ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి పాటుపడండి

స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్. టి యం. బషీర్, డాక్టర్ వై. సోనియావిశాలాంధ్ర - ధర్మవరం : ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి ఓటర్లు పాటుపడాలని స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్....

13 న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు

డి ఎం అండ్ హెచ్ ఓ,డాక్టర్, ఈబీ దేవివిశాలాంధ్ర - అనంతపురం వైద్యం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి వివిధ ప్రాథమిక ఆరోగ్య...

నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికం

విశాలాంధ్ర, ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్యలో మహిళల సంఖ్య అధికంగా ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,45,758 కాగా, వీరిలో పురుషుల సంఖ్య 1,21,764 మంది, మహిళల సంఖ్య 1,23,974...

ఎన్నికల విధులు సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టండి

రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డివిశాలాంధ్ర - ధర్మవరం:: ఎన్నికల విధులు సజావుగా నిర్వహించేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం...

ఏపీ ఐసెట్ కు 48828 దరఖాస్తులు

విశాలాంధ్ర - జె ఎన్ టి యుఏ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం చేపడుతున్న  ఏపీ ఐ సెట్ 2024 పరీక్ష కు 48828 దరఖాస్తులు వచ్చాయని  ఉపకులపతి ఆచార్య కే హుస్సేన్ రెడ్డి పేర్కొన్నారు....

డిగ్రీ పరీక్షల లో ఇద్దరు డిబార్

విశాలాంధ్ర -జె ఎన్ టి యుఏ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యూ జీ రెండు మరియు అరుసెమిస్టర్ పరీక్షల లో అనంతపురం ఎస్ ఎల్ ఎన్ డిగ్రీ కళాశాలలో ఒకరు, ఎస్ వి డిగ్రీ...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img