Thursday, May 9, 2024
Thursday, May 9, 2024
Homeపార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం

నేడు ఎస్సీడిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యుల రాక

విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలోగల శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలకు మంగళవారం నాడు రాష్ట్ర కాలేజీయేట్ కమిషనర్ డాక్టరు పోల.భాస్కర్ అదేశాలమేరకు త్రిసభ్య కమిటీసభ్యులు వస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల...

పశు సంపదపై రైతాంగం ప్రత్యేక దృష్టి వహించాలి

జిల్లా పశువైద్యాధికారి డాక్టరు మన్మదరావు విశాలాంధ్ర - సీతానగరం : పశుసంపదపై రైతాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎస్.మన్మధరావు పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు స్థానిక పశువైద్యకేంద్రంలో సీతానగరం, బలిజిపేట మండలాల...

పార్వతీపురం అసెంబ్లీనియోజకవర్గానికి పోటీలోఉన్న ఎంఎల్ఏ అభ్యర్దులు వీరే: ఆర్ఓ హేమలత

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం అసెంబ్లీ స్థానానికి పోటీలోఉన్న అభ్యర్థులు 8మంది మాత్రమేనని ఎన్నికల రిటర్నింగ్ అధికారైన పార్వతీపురం ఆర్డీఓ కె. హేమలత ఒకప్రకటనలో తెలిపారు.అలజింగి జోగారావు (వైఎస్ఆర్సీపీ- సీలింగు ఫ్యాన్), కుప్పిలి వెంకటరమణ(బిఎస్ పి-ఏనుగు),...

అరకు పార్లమెంటుకు పోటీలోఉన్న ఎంపి అభ్యర్దులు13మంది వీరే

విశాలాంధ్ర,పార్వతీపురం: అరకు పార్లమెంటుకు పోటీలోఉన్న అభ్యర్థులు 13మంది మాత్రమేనని ఎన్నికల రిటర్నింగ్ అధికారైన పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అప్పలనరస పాచిపెంట( సిపిఎం), ఆయుష్...

బోనెల విజయ్ చంద్ర నామినేషన్..పార్వతీపురంలో ర్యాలీ

విశాలాంధ్ర, పార్వతీపురం: గురువారంనాడు పార్వతీపురం మన్యం జిల్లాకేంద్రం పసుపుజనంతో, టీడీపి, జనసేన, బీజేపి జనసంద్రంతో, అభిమానులతో కిక్కిరిసిపోయింది.ఎక్కడ చూసిన జనమే. పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ టీడీపి,జనసేన, బీజేపి ఎంఎల్ఏ అభ్యర్ధిగా బోనెల విజయ్...

ఎన్నికల పరిశీలకులను కలిసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పిలు

విశాలాంధ్ర,పార్వతీపురం: సార్వత్రిక ఎన్నికలు నిర్వహణకు ఎన్నికల కమిషన్ నియమించిన సాధారణ , శాంతిభద్రతల పరిరక్షణ పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహర్డ, నయీం ముస్తఫా మన్సూరి లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ...

ఇండిపెండెంట్ ఎంఎల్ఏ అభ్యర్ధిగా అక్కేన మోహనరావు నామినేషన్ దాఖలు

విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎంఎల్ఏ అభ్యర్ధిగా అక్కేన మోహనరావు బుదవారం నామినేషన్ దాఖలు చేశారు. మోహనరావు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారయిన పార్వతీపురం ఆర్డీఓ కె.హేమలతకు అందజేసారు....

వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏ అభ్యర్ధిగా అలజింగి జోగారావు నామినేషన్ దాఖలు

విశాలాంధ్ర, పార్వతీపురం: వైఎస్ఆర్సీపీ పార్వతీపురం ఎంఎల్ఏ అభ్యర్ధిగా అలజింగి జోగారావు బుదవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10గంటల3నిమిషాలకు ముహుర్త సమయానికి పట్టణంలోని శ్రీవినాయక గుడిలో నామినేషన్ నింపి సంతకాన్ని చేశారు. అక్కడనుండి...

పార్వతీపురం కాంగ్రెస్ ఎంఎల్ఏ అభ్యర్థిగా బత్తిన నామినేషన్ దాఖలు

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బత్తిన మోహనరావు మంగళవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలను పార్వతీపురం రిటర్నింగ్ అధికారి కె హేమలతకు అందజేసారు.పార్వతీపురం పాత...

పదోతరగతిలో ఉత్తమఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర,పార్వతీపురం: పదవ తరగతిలో జిల్లా స్థాయిలో గరిష్ఠ మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందనలు తెలిపారు. విజేతల మధ్య కేకును కోసి అందరికీ పంచిపెట్టారు. 96.37 శాతంతో జిల్లా...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img