Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పార్వతీపురం కాంగ్రెస్ ఎంఎల్ఏ అభ్యర్థిగా బత్తిన నామినేషన్ దాఖలు

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బత్తిన మోహనరావు మంగళవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలను పార్వతీపురం రిటర్నింగ్ అధికారి కె హేమలతకు అందజేసారు.పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీగా ఆర్డీవో కార్యాలయం వరకు చేరుకొని నామినేషన్ వేశారు.ఈకార్యక్రమంలో చొక్కాపు వెంకటరమణ , తీళ్ళ గౌరీశంకర్, పి. రవికుమార్, జే.ప్రవీణ్ కుమార్, సిపిఎం నాయకులు రెడ్డిశ్రీదేవి, బి సూరిబాబు, ఎస్. ఉమామహేశ్వరరావు, సిపిఐ నాయకులు ఆర్ వి ఎస్ కుమార్, టి.జీవన్న, జి.సూరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా
స్వతంత్ర అభ్యర్థిగా గర్భాపు మోహన రావు కూడా విచ్చేసి ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కె. హేమలతకు అందజేసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img