జనసేన పార్టీ అధినేత ..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటం బాధితులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పవన్ కల్యాణ్. ఇప్పటం గ్రామ ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా, ఉంటానని కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం మెడలు వంచైనా..ఏపీ ప్రజలకు న్యాయం చేస్తానని.. నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు.