Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 26 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 26,964 కరోనా కేసులు నమోదవ్వగా..383 మంది కరోనాతో మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 34,167 మంది బాధితులు కోలుకున్నారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. ఇందులో 3,27,83,741 మంది కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటివరకు మొత్తం 4,45,768 మంది మరణించారు. మరో 3,01,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కరనా వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 82,65,15,754 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img