Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పాముకాటుకు రైతు మృతి


చందర్లపాడు : పాముకాటుకు గురై రైతు మృతి చెందిన సంఘటన మండల పరిదిలోని ముప్పాళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోండ్రు అబ్రహాము(70) అనే రైతు ఉదయం 10 గంటలకు వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లి పనులు ముగించుకుని మద్యాహ్నం గడ్డికోసుకొని వచ్చేసమయానికి పాము కాటుకు గురై మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img