Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

నిర్లక్ష్యం కారణంగానే కరోనా వ్యాప్తి


డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌
ప్రజల నిర్లక్ష్యం కారణంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ అన్నారు. ప్రభుత్వం సర్వే ప్రకారం, సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో 0.19 శాతం మందికి, రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 0.25 శాతం మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలిందని చెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో చాలామంది కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులను చెప్పారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img