Monday, May 6, 2024
Monday, May 6, 2024

వైయస్సార్ విగ్రహం ద్వంసం చేసిన వ్యక్తులు అరెస్టు

విశాలాంధ్ర -వరికుంటపాడు : మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతి పరిధిలో
ఎస్టి కాలనీ సమీపం లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని లోకసాని రవి, దిమనపు రమణయ్య అనే వ్యక్తులు ద్వంసం చేసారని స్థానికులు తెలిపారు.స్థానిక మండల వైయస్సార్ సిపి నాయకులు ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు కి సమాచారము తెలిపారు.సిఐ ఆదేశాలు మేరకు దుత్తలూరు ఎస్సై ప్రభాకర్ మరియు వరికుంటపాడు పోలీసు సిబ్బంది కలసి సంఘటన స్థలాన్ని కి చేరుకోని ద్వంసం అయిన విగ్రహమునకు మరమ్మతు లు జరిపారు. నిందితుడైన లోకసాని రవి ని అదుపులో కి తీసికొని కేసు నమోదు చేసినట్లు దుత్తలూరు ఎస్సై ప్రభాకర్ తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img