Friday, April 26, 2024
Friday, April 26, 2024

స్పందన వర్క్ షాప్ కార్యక్రమంనిర్వహణ

విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో మంగళవారం నాడు స్పందన వర్క్ షాప్ ను నిర్వహించారు. స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున దీన్ని సచివాలయ స్థాయిలో సక్రమంగానిర్వహించాలని జిల్లా డ్వామా పిడి, జిల్లాగ్రామసచివాలయ/వార్డుసచివాలయ ఇంఛార్జి రామచంద్ర రావు తెలిపారు.స్పందనా కార్యక్రమంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా బిసి సొసైటీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, ఎంపిడిఓ ప్రసాద్,తహశీల్దార్ ఎన్వీ రమణ, ఈఓపిఅర్డి వర్మ, మండల పరిధిలోని అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శిలు, సచివాలయాల డిజిటల్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img