Friday, April 26, 2024
Friday, April 26, 2024

సీతంరాజు సుధాకర్ ను అఖండ మెజారిటీతో గెలిపించండి

ఎమ్మెల్యే జోగారావు


విశాలాంధ్ర – పార్వతీపురం:మూడు జిల్లాల పట్టభధ్రుల వైసీపీ ఎమ్మెల్సి అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు మొదటి ప్రాధాన్యత ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు. పార్వతీపురం పురపాలక సంఘం కొత్తవలసప్రాంతంలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంనునిర్వహించారు. తమఅభ్యర్థికి 1ప్రాధాన్యత ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు.ఈకార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, జెసియేస్ కన్వీనర్ జి.మాధవరావు, కో-ఆప్షన్ సభ్యులు మెరువ వెంకట్రావు, కౌన్సిలర్ సభ్యులు పి జయంతి, అర్ చిన్నం నాయుడు, బి ఆనంద్, ఏస్ లావణ్య, ఏయెంసి డైరెక్టర్ జీ గాయత్రి, వైసీపీ సీనియర్ నాయకులు ఏం తవిటి నాయుడు, ఆకుల శ్రీనివాసరావు, చొక్కాపు శ్రీను, నీలంఈశ్వరరావు , చిరంజీవి, భాస్కరరావు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img