Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కొవిడ్‌ కష్టకాలంలో ప్రజల వెంటే..

డీజీపీ మహేందర్‌ రెడ్డి
కొవిడ్‌ కష్టకాలంలో ప్రజల వెంటే పోలీస్‌ శాఖ ఉందని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసి కొవిడ్‌ వారియర్స్‌గా పని చేశామన్నారు. 2020, 2021లో తెలంగాణ పోలీస్‌ శాఖకు ఒక మంచి పేరు వచ్చిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు రాష్ట రహిత రాష్టంగా పోలీస్‌ శాఖ సఫలీకృతం అయిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img