Friday, April 26, 2024
Friday, April 26, 2024

పాఠశాలల్లో మంత్రి ఎర్రబెల్లి ఆకస్మిక తనీఖీలు

పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శుక్రవారం పలు పాఠశాలలను, అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి సమన్వయంతో పనిచేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img