Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రతి ఒక్కరు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలి

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ శనివారం మొక్కను నాటి కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్‌ టోలిచౌకి లోని తన నివాసంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో బాగంగా మొక్కను నాటారు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో బాగంగా మొక్కను నాటి స్వాగతం పలకడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు ప్రతి ఒక్కరు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో బాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img