తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 6,52,785కు పెరిగాయి. కరోనా బారినపడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటివరకు 3845 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇవాళ్టివరకు మొత్తం 6,41,847 మంది కోలుకున్నారు. మరో 7,093 యాక్టివ్ కేసులున్నాయి.