Friday, April 26, 2024
Friday, April 26, 2024

రేపు ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ప్రమాణం

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి.. రాజేశ్వర్‌ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం చేకూర్చిన పట్టభద్రులకు, కృషిచేసిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img