Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వాసాలమర్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి చేరుకున్నారు.సీఎం కేసీఆర్‌..అధికారులతో కలిసి తొలుత దళిత వాడలో పర్యటించారు. అనంతరం రైతు వేదిక భవనంలో 130 మందితో సమావేశమయ్యారు. గత పర్యటన సందర్భంగా తాను చేసిన పలు సూచనల అమలుతీరుపై ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు దిశానిర్దేశం చేస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img