Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తీర్పు రిజర్వ్‌..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. న్యాయవాది లిఖిత పూర్వక వాదనలకు సమయం కోరారు. అయితే ఈనెల 30వతేదీలోగా సబ్మిట్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img