Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

కేసీఆర్‌ దిల్లీ పర్యటన పొడిగింపు

సీఎం కేసీఆర్‌ దిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన మరో రెండ్రోజులు పొడిగించారు.ఇవాళ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి షెకావత్‌లతో ఆయన సమావేశమయ్యారు. నదీ జలాలు, కేంద్ర గెజిట్‌, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img