Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

వరంగల్‌ ఎంజీఎంలో కరోనా కలకలం..

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ రావుకు కరోనా రావడంతో మొత్తం వైద్య సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం 69 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.దీంతో అటు అధికార యంత్రాంగం ,పేషంట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img