Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

నగరంలో దీపావళి వేడుకల్లో అపశృతి

దీపావళి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. నగరంలో పలుచోట్ల పటాకులు కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూకట్టారు. అక్కడ 27 కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఇందులో స్వల్పంగా గాయాలైన 22 మందికి చికిత్స అందించి ఇంటికి పంపించామని, తీవ్రంగా గాయపడిన ఐదుగురిని హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసుకున్నామని తెలిపారు. పటాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img