Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈనెల 8 నుండి వేసవి శిక్షణ శిబిరం

విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఈనెల 8వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు విద్యార్థులకు వేసవిలో వివిధ రకాల శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి వీరనారాయణరెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి చేతుల మీదుగా కరపత్రాలు, బ్రోచర్లను విడుదల చేశారు. వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్, ఎంఈఓ మల్లికార్జున, వైసీపీ యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, ఏపీఎం శివకుమార్, హౌసింగ్ ఏఈ దేవరకొండ రామమూర్తి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img