Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆంగ్లబోధనపై విమర్శలు చేయడం సిగ్గుచేటు

ఎంపీ మిథున్‌రెడ్డి
చంద్రబాబు నాయుడు ఆంగ్లబోధనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు కొడుకు లోకేష్‌, మనవడు ఇంగ్లీష్‌ మీడియంలో చదవొచ్చు గానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియంలో చదవకూడదా అని ప్రశ్నించారు. విద్యకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img