Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఏపీ కంటే తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించాం : కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించినట్టు కేంద్రం వెల్లడిరచింది.లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానమిచ్చింది. 2018-19లో ఏపీలో 48.06 లక్షల మెట్రిక్‌ టన్నులుండగా, తెలంగాణలో 51.90 లక్షల మెట్రిక్‌ టన్నులు… 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించినట్టు వెల్లడిరచింది. 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించినట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img