శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నా అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.