Monday, May 20, 2024
Monday, May 20, 2024
Homeఎన్టీఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా

మోదీకి ఓటుతో బుద్ధి చెప్పండి

విశాలాంధ్రవిజయవాడ: కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధానాల అన్యాయం చేసిందని... ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బీజేపీకి, మోదీకి గట్టిగా బుద్ధిచెప్పాలని సీపీఐ...

ఇండియా కూటమికి మద్దతివ్వండి

కార్మికవర్గానికి ఓబులేసు పిలుపు విశాలాంధ్ర`విజయవాడ(గాంధీనగర్‌): రాజ్యాంగాన్ని కాపాడుతూ లౌకికతత్వం, ప్రజాస్వాయ్యాన్ని పరిరక్షిస్తామని ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం హామీ ఇచ్చాయని, ఈ ఎన్నికల్లో కార్మికవర్గం మొత్తం ఆ కూటమి అభ్యర్థులను గెలిపించవలసిన...

కోటేశ్వరరావుకు విజయం చేకూర్చండి

మోదీ, జగన్‌ది అహంభావ పాలన: వనజ విశాలాంధ్ర-విజయవాడ (చిట్టినగర్‌):కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ అహంభావపూరితపాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ అసెంబ్లీ సీపీఐ...

అభివృద్ధే కోటేశ్వరరావు అజెండా

విశాలాంధ్ర-విజయవాడ: అభివృద్ధే తన అజెండాగా పనిచేసే జి.కోటేశ్వరరావుకు ఓట్లు వేసి గెలిపించాలని సీపీఐ నేతలు పిలుపునిచ్చారు. ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావుకు మద్దతుగా బుధవారం సీపీఐ...

కోటేశ్వరరావు ప్రచారానికి ముఠా కార్మికుల రూ.లక్ష విరాళం

విశాలాంధ్ర-విజయవాడ: ఇండియా కూటమి బలపర్చిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ ముఠా కార్మికులు లక్ష రూపాయల విరాళాన్ని కమ్యూనిస్టు పార్టీ నేతలకు అందించారు. వన్‌టౌన్‌...

ఎన్డీఏకు వైసీపీ వ్యతిరేకమని జగన్‌ ప్రకటించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధానాల అన్యాయం చేసిన నేపథ్యంలో ఎన్డీఏకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర...

ప్రజల మనిషి కోటేశ్వరరావును గెలిపించుకుందాం

జల్లివిల్సన్‌ పిలుపు విశాలాంధ్ర- విజయవాడ (వన్‌టౌన్‌): భారతదేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిని ఆదరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌...

ప్రజాధనాన్ని దోచుకునే వారు ప్రజా ప్రతినిధులు కాకూడదు

అన్ని మత విశ్వాసాలను కమ్యూనిస్టులు గౌరవిస్తారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావువిజయవాడ: బ్యాంకులకు రూ.5,700 కోట్లు ఎగనామమం పెట్ట్టిన వారు…ఇళ్లు కట్టుకునే వారిని నుంచి డబ్బులు దండుకునే వారిని...

కార్మికుల పక్షాన నిలిచే కమ్యూనిస్టులను గెలిపించండి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న సందర్భంలో కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలపై చట్ట సభల్లో ప్రశ్నించే...

టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన యాలగాల నూకాలమ్మ..

విశాలాంధ్ర -నందిగామ రూరల్ : తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటూ చంద్రబాబు అందిస్తున్న ప్రజా రంజిక పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ తెలుగుదేశం పార్టీ కొరకు అహర్నిశలు పనిచేస్తున్న బీసీ ఉద్యమ...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img