Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదు : కేంద్రం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని కేంద్రహోంశాఖ వెల్లడిరచింది.రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవిఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ సమాధానమిచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదని తెలిపారు. ఏకాభిప్రాయంతోనే ఆస్తుల విభజన జరుగుతుందన్న మంత్రి ఇప్పటికే 26 సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img