పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ ఓటమి పాలయ్యారు. పటియాలాలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ … కెప్టెన్ను ఓడిరచారు. 19, 797 ఓట్ల తేడాతో కెప్టెన్ పరాజయం పాలయ్యారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్ను వీడిన అమరీందర్సింగ్ కొత్తగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పెట్టిన విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తు కూడా ఆయన్ను కాపాడలేకపోయింది.