Friday, April 26, 2024
Friday, April 26, 2024

పెట్రోలు, డీజిల్‌ ధరలు పైపైకి

దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది.బుధవారం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంచాయి. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర 102.94కు చేరగా.. డీజిల్‌ ధర రూ.91.42కు పెరిగింది. అలాగే ముంబైలో పెట్రోల్‌ ధర రూ.108.96కు ఎగబాకగా, డీజిల్‌ ధర రూ.99.17కి చేరుకుంది.తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.107.08కి పెరగగా, డీజిల్‌ ధర రూ.99.75కు చేరింది. ఇక కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.103.65, డీజిల్‌ రూ.94.53, చెన్నైలో పెట్రోల్‌ రూ.100.49, డీజిల్‌ రూ.95.93కు చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img