Friday, April 26, 2024
Friday, April 26, 2024

సీఎం జగన్‌తో సోమేశ్‌ కుమార్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. కాగా ఆయనకు ఏ పోస్టింగ్‌ ఇస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతకు ముందు గన్నవరం ఎయిర్‌ పోర్టులో మీడియాతో సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈరోజు జాయిన్‌ కావాలన్నారని, దాని ప్రకారం జాయిన్‌ అవుతానని చెప్పారు. ఒక అధికారిగా ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img