Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

14 వేలకు దిగి వచ్చిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 14,313 పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖంపట్టింది. దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు భారీగా క్షీణించాయి. గడిచిన 24 గంటల్లో 14,313 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారినపడి 181 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 2,14,900 యాక్టివ్‌ కేసులున్నాయి. కేరళలో కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదు కాగా.. 84 మంది మృతి చెందారు. ఇక కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 95.89 కోట్ల మంది కరోనా టీకా తీసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 65.86 లక్షల మంది కొత్తగా టీకా తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img