Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

త్రిపురలో కాంగ్రెస్‌కు షాక్‌

త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేస్తున్న పిజూష్‌ కాంతి బిశ్వాస్‌ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని ప్రకటించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి పంపించినట్లు తెలిపారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలోను చేరబోనని ఆయన చెబుతున్నారు. కాంగ్రెస్‌లో తనకు సహకరించినందుకు సోనియాగాంధీ, రాహుల్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img