Friday, April 26, 2024
Friday, April 26, 2024

నిర్మాణం లోఉన్న సొసైటీ గోదాములను పరిశీలించి న చైర్మెన్RMR

కోవూరు. విశాలాంధ్ర.నాబార్డ్ నిధులతో పలు గ్రామాల్లో నిర్మామాణంలో ఉన్న సొసైటీ గోదాముల ను, పడుగు పాడు సొసైటీ చైర్మెన్, రామిరెడ్డి మల్లి కార్జున రెడ్డి గురువారం పరిశీలించారు, సొసైటీ పర్య వేక్షణలో నిర్మిస్తున్న పనులను ఆయన ని శితంగా చూసారు, ఈ సందర్బంగా జరుగు చున్న పనులు పారందర్శకగా ఉండి, నాణ్యత ప్రమాణాలు తప్పని సరి గా ఉండే విదంగా గోదాము నిర్మాణాలు జరగాలని సూచించారు, ఒక్కొక్క గోదాముకు వ్యయం,25లక్షలు రూపాయలు నాబార్డ్ నిధులు మంజూరు చేయడం జరిగింది అన్నారు, కోవూరు మండలం లోని, వేగూరు, చెర్లోపాలెం, పోతి రెడ్డి పాలెం, పాటూరు, గంగవరం గ్రామాల్లో నిర్మాణం జరుగుతుంది అన్నారు, ఈ కార్యక్రమం లో ఆయన వెంట సొసైటీ CEO, గోవర్ధన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్, జనార్దన్ తదితరులు ఉన్నారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img