Friday, April 26, 2024
Friday, April 26, 2024

చెరువులో గల్లంతయిన అద య్య మృతు దెహం లభ్యం

విశాలాంధ్:రాపూరు:రాపూరు మండలంలోని గిలకపాడు పం చాయతీ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పోతు కాండ అంకమ్మ తల్లి దెవస్థాన సమీ పం లోని చెరువులో ఆదివారం వ్వక్తి గల్లంతయ్యిందే విదితమై రాపూరు ఎస్ ఐ క్రాంతి కుమార్ సిబ్బంధితో గాలింపు చర్యలు చెపట్టాగా సోమవారం వెలికి తీసి మృతి చెందిన వ్వక్తి ఆద య్య గా గుర్తించి పంచనామా నిమిత్తం రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కెసు నమోదు చెసి దర్యాప్తు చెస్తూ న్నమని ఎస్ ఐ క్రాంతి కుమార్ తెలియజెసారు.మృతుని వివ రాలు తెలియజెస్తూ రాపూరు మండలం లోని శానయపాళెం ఎస్ టి కాలానికి చెందిన ఉద యగిరి ఆదయ్య(43)తండ్రి లక్ష్మయ్య అని ఆదివారం చెరు వులో ఈత కు వెళ్ళి గల్లంత యి,సోమవారం వెలికి తీయ డం జరిగిందని ఎస్ ఐ క్రాంతి కుమార్ తెలియజెసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img