Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఏపీఎన్జీవో సంఘం నేత కిషోర్ ను పరామర్శ

విశాలాంధ్ర, పార్వతీపురం: మన్యం జిల్లా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు జివిఎస్ కిషోర్ ను జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు శుక్రవారంనాడు పరామర్శ చేశారు. కిషోర్ తండ్రి రామారావు మాస్టారు మృతి చెందినట్లు తెలిసి ఆయన పరామర్శ చేశారు. రామారావు మాస్టారు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈకార్యక్రమంలో కిషోర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు విచ్చేసి కిషోర్ ను పరామర్శ చేశారు. రాష్ట్ర, జిల్లా తూర్పుకాపు సంఘాల నేతలు కూడా కిషోర్ ను పరామర్శ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img