Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

‘దళితబంధు’పై సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం

దళితబంధు పథకంపై కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.పథకం అమలుపై అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దళితబంధుపై సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి అధికారులు, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img