Friday, May 10, 2024
Friday, May 10, 2024

వైకాపా నుండి తెదేపాలో చేరిక

విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : విజయనగరం పట్టణం 6,7,45,వ డివిజన్ లకు చెందిన కంది రాంబాబు, కోట్ల అప్పలనాయుడు, మరియు ఆల్తి చిట్టిబాబు గార్లతో పాటు సుమారు 80 కుటుంబాల వారు మంగళవారం అశోక్ గారి బంగ్లాలో తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి, నియోజకవర్గ ఇంచార్జ్ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి గారి సమక్షంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా వారిని పార్టీ కండువాతో ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img