Saturday, May 4, 2024
Saturday, May 4, 2024
HomeUncategorized

Uncategorized

ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్… కాంగ్రెస్‌లో చేరిన మేయర్

బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో భారీ షాక్ తగిలింది. ఖమ్మం నగర మేయర్ నీరజ అధికార పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. తుమ్మల ఆమెకు కండువా కప్పి...

దొంగ నోట్లు, బంగారం ముఠా గుట్టురట్టు

విశాఖ జిల్లా, విశాలాంధ్ర ఆనందపురం : అక్రమంగా దొంగ నోట్లు రవాణా చేసినట్లు మధురవాడ ఏసీపీ గురువారం తెలిపారు. వివరాలిలా.. విజయనగరానికి చెందిన 6 గురు వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలతో విశాఖలోని సోమేష్...

అనంతలో సీపీఐ ప్రచార జోరు

ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి…పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి సీపీఐ అనంత అభ్యర్థి సి.జాఫర్ భాయ్ కైసే హై, అమ్మ ఎలాగున్నావ్ అంటూ ముందుకు సాగుతున్న ఎన్నికల ప్రచారం… విశాలాంధ్ర -అనంతపురం...

మానవతా శాఖా సంస్థ మజ్జిగ పంపిణీ

విశాలాంధ్ర - కొయ్యలగూడెం ( ఏలూరు జిల్లా) : కొయ్యలగూడెం మానవతా శాఖా సంస్థ సభ్యుడు ఉద్దగిరి కిరణ్ సౌజన్యంతో సోమవారం ప్రధాన సెంటర్లో ఉన్న వినాయకుని ఆలయం వద్ద వాహన...

వైకాపా అభ్యర్థుల విజయానికి కృషి చేద్దాం

మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిని చేసుకుందాం ఎంపీపీ అనూష దేవి విశాలాంధ్ర - చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో వైకాపా అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులంతా సమిష్టిగా...

పూరి గుడిసె అగ్ని ప్రమాదం……

విశాలాంధ్ర పామిడి (అనంతపురం) : అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి ఎగువ తండా గ్రామంలో ఆర్ లక్ష్మక్క భర్త ఠాక్రే నాయక్ అను వారి పూరి గుడిసె అగ్ని ప్రమాదం సంభవించడంతో...

300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం… 5 లీటర్ల నాటు సారా స్వాధీనం

జిల్లా ఎస్పీ ఆదేశాలతో నాటు సారా తయారీ స్థావరంపై బెళుగుప్ప పోలీసుల దాడులు విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో బెళుగుప్ప పోలీసులు నాటు సారా తయారీ స్థావరంపై...

విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం తీసిన గోతిలో విగత జీవిగా ఎద్దు

జియో ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఎద్దు మృతికి కారణం బాధితురాలు సన్యాసమ్మ ఆరోపణ విశాలాంధ్ర - చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : - ఇటీవల కాలంలో మారుమూల గిరి గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సెల్...

శివాలయములో ప్రత్యేక పూజలు చేసిన ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్

విశాలాంధ్ర ధర్మవరం=పట్టణములోని తిక్క స్వామి నగర్లో వెలసిన పురాతన శివాలయంలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాల నడుమ స్వాగతం...

విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించితే మంచి భవిష్యత్తు..

ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జునవిశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థు లను తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలో చేర్పిస్తే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున తెలిపారు....
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img