Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 36,401 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 39,157 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా బారినపడి 24 గంటల్లో 530 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,800 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,33,049 మంది కన్నుమూశారు.టీకా డ్రైవ్‌లో 56.64కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img