Friday, April 26, 2024
Friday, April 26, 2024

మందడం వద్ద సిపిఐ నాయకులను అరెస్ట్‌ చేస్తున్న దృశ్యాలు

గుంటూరు : మందడం వద్ద సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌ కుమార్‌, గుంటూరు నగర్‌ కార్యదర్శి కోటా మాల్యాద్రిని పోలీసులు అరెస్ట్‌ చేస్తున్న దృశ్యాలు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ వాటిని ఛేదించుకుని సచివాలయం దగ్గర్లోకి చేరుకున్నారు.

తుళ్ళూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన దృశ్యాలు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img