గుంటూరు : మందడం వద్ద సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, గుంటూరు నగర్ కార్యదర్శి కోటా మాల్యాద్రిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ వాటిని ఛేదించుకుని సచివాలయం దగ్గర్లోకి చేరుకున్నారు.