ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్కు చుక్కెదురైంది. ఈ కేసులో సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలని సిట్ మెమో ఇచ్చింది. సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ హైకోర్టుకు వెళ్లింది. సిట్ రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.