Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత

ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ఎటూర్‌నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా యాత్రలో ఆమె పాల్గొన్న ఆమె తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దాలర్‌కు వినతిపత్రం అందించే క్రమంలో అస్వస్థతకు గురయ్యారు. కాంగ్రెస్‌ నాయకులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img